ETV Bharat / city

తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం: డీజీపీకి ఎమ్మెల్సీ అశోక్​బాబు ఫిర్యాదు

author img

By

Published : Jul 8, 2021, 8:36 PM IST

తెదేపా నేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

mlc Ashok Babu
ఎమ్మెల్సీ అశోక్ బాబు

సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని.. కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు. పోలీసులకు సామాజిక మాధ్యమాల లింక్‌లను ఎమ్మెల్సీ అందించారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని.. కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు. పోలీసులకు సామాజిక మాధ్యమాల లింక్‌లను ఎమ్మెల్సీ అందించారు.

ఇదీ చదవండి:

AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.