గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. వివిధ భాషల్లో ఆయన 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారన్నారు.
ఎస్పీ బాలు మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: బాలకృష్ణ
ఎస్పీ బాలు మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బాలు మృతి యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటని బాలయ్య పేర్కొన్నారు.
![ఎస్పీ బాలు మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: బాలకృష్ణ ఎస్పీ బాలు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8935563-639-8935563-1601034162597.jpg?imwidth=3840)
ఎస్పీ బాలు మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటని బాలయ్య పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి : ఇంత తొందరగా వెళ్లిపోయావా.. రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. వివిధ భాషల్లో ఆయన 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారన్నారు.
ఎస్పీ బాలు మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటని బాలయ్య పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి : ఇంత తొందరగా వెళ్లిపోయావా.. రాజేంద్రప్రసాద్ భావోద్వేగం