ETV Bharat / city

'మాన్సాస్'​తో ప్రభుత్వానికి ఏం సంబంధం: మంత్రి బొత్స

author img

By

Published : Oct 11, 2020, 4:24 PM IST

మాన్సాస్ ట్రస్టు అంశం కుటుంబ సమస్య అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ వివాదంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

minister  botsa satyanarayana
minister botsa satyanarayana

మాన్సాస్ ట్రస్టు వ్యవహారం కుటుంబ సమస్య అని... ప్రభుత్వానికి ఆ వివాదంతో ఏం సంబంధమని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... అవసరమైతే తప్ప ట్రస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రిగా ఉండి కూడా అశోక్​గజపతిరాజు జిల్లాను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. విజయనగరం జిల్లాకు వైద్య కళాశాల రానుందని వెల్లడించారు.

మాన్సాస్ ట్రస్టు వ్యవహారం కుటుంబ సమస్య అని... ప్రభుత్వానికి ఆ వివాదంతో ఏం సంబంధమని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... అవసరమైతే తప్ప ట్రస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రిగా ఉండి కూడా అశోక్​గజపతిరాజు జిల్లాను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. విజయనగరం జిల్లాకు వైద్య కళాశాల రానుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:

దారుణం: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.