ETV Bharat / city

'త్యాగం నిరుప‌యోగం కాదు.. అమ‌రావ‌తి శాశ్వతం'

author img

By

Published : Apr 30, 2021, 8:15 AM IST

అమరావతి రైతులు త్యాగం నిరుపయోగం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతికి పునాదులు వేయడానికి రైతులు దోహదపడ్డారని లోకేశ్ ప్రశంసించారు.

Nara lokesh
Nara lokesh

రాజధాని అమరావతి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న రైతులు, మహిళలకు తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉద్యమాభివందనాలు తెలిపారు. త్యాగం నిరుపయోగం కాదని…అమరావతి శాశ్వతమని లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని రైతులే స్వచ్ఛందంగా భూమిలిచ్చి…అమరావతికి పునాదులు వేయడానికి దోహదపడ్డారని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ విద్వేషాలు విరజిమ్మారని విమర్శించారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో వందలాది గుండెలు ఆగిపోయాయని అన్నారు లోకేశ్.

ఇదీ చదవండి

రాజధాని అమరావతి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న రైతులు, మహిళలకు తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉద్యమాభివందనాలు తెలిపారు. త్యాగం నిరుపయోగం కాదని…అమరావతి శాశ్వతమని లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని రైతులే స్వచ్ఛందంగా భూమిలిచ్చి…అమరావతికి పునాదులు వేయడానికి దోహదపడ్డారని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ విద్వేషాలు విరజిమ్మారని విమర్శించారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో వందలాది గుండెలు ఆగిపోయాయని అన్నారు లోకేశ్.

ఇదీ చదవండి

500వ రోజుకు రాజధాని ఉద్యమం.. వర్చువల్‌ విధానంలో భారీ సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.