తెలంగాణలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఉదయం 6 నుంచి 10 వరకు కార్యకలాపాలకు అవకాశం ఇచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా... కొవిడ్ టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలిచేందుకు మంత్రిమండలి నిర్ణయించింది.
ఇదీ చదవండి: