ETV Bharat / city

'మీడియాపై కక్ష సాధింపు చర్యలు దారుణం'

author img

By

Published : Jan 24, 2020, 4:28 PM IST

మీడియా ప్రతినిధులపై నిర్భయ చట్టం కింద కేసుల పెట్టడం దారుణమని తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు.

Kollu Ravindra fire on YCP govt over cases book in media persions
Kollu Ravindra fire on YCP govt over cases book in media persions
తెదేపా నేత కొల్లు రవీంద్ర
రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నిర్భయ చట్టం కింద కేసులు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. మందడం పాఠశాలలో ఉన్న పరిస్థితులను కవర్‌ చేసిన మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడమేంటని ఆక్షేపించారు.

ఇదీ చదవండి : 'తలకిందులుగా తపస్సు చేసినా మండలిని రద్దు చేయలేరు'

తెదేపా నేత కొల్లు రవీంద్ర
రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నిర్భయ చట్టం కింద కేసులు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. మందడం పాఠశాలలో ఉన్న పరిస్థితులను కవర్‌ చేసిన మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడమేంటని ఆక్షేపించారు.

ఇదీ చదవండి : 'తలకిందులుగా తపస్సు చేసినా మండలిని రద్దు చేయలేరు'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.