ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో పండుగను అందరూ ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని సూచించారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని.. అంతా సుఖసంతోషాలతో జీవించేలా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో తెలిపారు.
ఇదీ చూడండి: