ETV Bharat / city

నీతి అయోగ్​ సీఈఓతో మంత్రి గౌతమ్​ రెడ్డి సమావేశం - niti aayog ceo amitabh kant news

దిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్​కాంత్‌ను మంత్రి గౌతమ్​రెడ్డి కలిశారు. వ్యవసాయం, పరిశ్రమలకు కేంద్ర సహకారం మరింత కావాలని అమితాబ్​కాంత్​ను మంత్రి కోరారు.

it minister mekapati goutham reddy
it minister mekapati goutham reddy
author img

By

Published : Sep 11, 2020, 6:05 PM IST

రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్​రెడ్డి దిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్​కాంత్‌ను కలిశారు. రాష్ట్రంలో డిజిటల్‌ సదస్సు నిర్వహణకు అమితాబ్‌ కాంత్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ గురించి ఆరా తీశారని... నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై వివరించామని గౌతమ్​ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో రాబోయే 30 నైపుణ్య కళాశాలలకు సహకరించాలని కోరామన్నారు. అన్ని రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు గౌతమ్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్​రెడ్డి దిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్​కాంత్‌ను కలిశారు. రాష్ట్రంలో డిజిటల్‌ సదస్సు నిర్వహణకు అమితాబ్‌ కాంత్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ గురించి ఆరా తీశారని... నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై వివరించామని గౌతమ్​ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో రాబోయే 30 నైపుణ్య కళాశాలలకు సహకరించాలని కోరామన్నారు. అన్ని రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు గౌతమ్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి

జగన్​కు బిహార్ సీఎం ఫోన్​...ఎందుకంటే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.