ETV Bharat / city

'అమరావతిలో త్వరలోనే ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ ఏర్పాటు' - IOT NEW PLANT

హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్... ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో నూతన తయారీ యూనిట్​ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 2 వేల జీపీఎస్​ డివైసెస్​ తయారీ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నామని సంస్థ సీఈవో తెలిపారు.

iot-solutions-in-ap-amaravathi-too
అమరావతిలో ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు
author img

By

Published : Nov 26, 2019, 10:20 AM IST

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన ప్లాంట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యూనిట్​ను 2 వేల జీపీఎస్ డివైసెస్ తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్నామని సంస్థ సీఈవో కోణార్క్ తెలిపారు.

500 వరకూ ఉద్యోగాలు

ఈ ప్లాంట్ ద్వారా 500 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని కోణార్క్ ప్రకటించారు. ప్లాంట్​లో కృత్రిమ మేధ ఆధారిత జీపీఎస్ డివైసెస్ తయారు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక, ఖనిజాల తవ్వకం, ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు

ఇవీ చూడండి:

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2వేలకు పైగా ఖాళీలు

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన ప్లాంట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యూనిట్​ను 2 వేల జీపీఎస్ డివైసెస్ తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్నామని సంస్థ సీఈవో కోణార్క్ తెలిపారు.

500 వరకూ ఉద్యోగాలు

ఈ ప్లాంట్ ద్వారా 500 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని కోణార్క్ ప్రకటించారు. ప్లాంట్​లో కృత్రిమ మేధ ఆధారిత జీపీఎస్ డివైసెస్ తయారు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక, ఖనిజాల తవ్వకం, ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు

ఇవీ చూడండి:

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2వేలకు పైగా ఖాళీలు

Intro:TG_WGL_41_26_RTC_andolana_av_TS10074

cantributer kranthi parakala

పరకాలలో ఆర్టీసీ డిపో వైపు వస్తున్న శ్రీనివాస్ అనే ఆర్టీసీ కార్మికులు ఆయనతో సహా ఇంకొక నలుగురు కార్మికులను ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది డిపోకు 50 అడుగుల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు డిపో వైపు వస్తున్న పాదచారులు ద్విచక్ర వాహనాలు తో సహా అన్ని వాహనాలను తనిఖీ చేస్తూ డిపో వైపు ఆర్టీసీ కార్మికులను రాకుండా అడ్డుకుంటున్నారు


Body:TG_WGL_41_26_RTC_andolana_av_TS10074


Conclusion:TG_WGL_41_26_RTC_andolana_av_TS10074
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.