ETV Bharat / city

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

author img

By

Published : Feb 19, 2021, 9:44 PM IST

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 25వరకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు పొడిగించింది. గడువు పెంచుతున్నట్లు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

inter board
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఆదేశాలిచ్చింది. ఈనెల 25 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఆదేశాలిచ్చింది. ఈనెల 25 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు.

ఇదీ చదవండి:

26 సెకన్లలో మహాత్ముని బొమ్మ- బాలుడి ప్రపంచ​ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.