ETV Bharat / city

వైద్యుడు సుధాకర్ కేసులో నివేదిక సమర్పించామన్న సీబీఐ

author img

By

Published : Dec 14, 2020, 3:03 PM IST

విశాఖ వైద్యుడు సుధాకర్ కేసు విచారణలో గత నెల 25న నివేదిక సమర్పించామని సీబీఐ.. హైకోర్టుకు తెలిపింది. దీనిపై నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

ap highcourt
ఏపీ హైకోర్టు

హైకోర్టులో విశాఖ వైద్యుడు సుధాకర్‌ కేసు విచారణ జరిగింది. సుధాకర్‌ కేసులో తుది నివేదిక గత నెల 25న సమర్పించామని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఈ కేసు దర్యాప్తు నివేదికలో అన్ని విషయాలు పొందుపరిచామని న్యాయస్థానానికి విన్నవించారు. తదుపరి విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

హైకోర్టులో విశాఖ వైద్యుడు సుధాకర్‌ కేసు విచారణ జరిగింది. సుధాకర్‌ కేసులో తుది నివేదిక గత నెల 25న సమర్పించామని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఈ కేసు దర్యాప్తు నివేదికలో అన్ని విషయాలు పొందుపరిచామని న్యాయస్థానానికి విన్నవించారు. తదుపరి విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు.. 4 నెలలు సమయమడిగిన సీబీఐ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.