ETV Bharat / city

మద్యం విక్రయాలపై విచారణ వాయిదా

author img

By

Published : May 15, 2020, 3:33 PM IST

రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మాతృభూమి ఫౌండేషన్ వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిపింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

high court on liquor sales
high court on liquor sales
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.