ETV Bharat / city

హోదాపై రాజకీయం చేయాలని చూస్తే.. జరిగేది అదే: జీవీఎల్ - హోదా గురించి జీవీఎల్ స్పష్టం న్యూస్

ప్రత్యేక హోదా కోరుతూ.. ప్రధానికి సీఎం జగన్‌ లేఖ రాయడంపై భాజపా ఎంపీ జీవీఎల్ స్పందించారు. హోదా అనే లేని వ్యవస్థపై ఇంకా మాట్లాడితే రాజకీయంగా ఇబ్బందులు పడతారన్నారు.

gvl on special status
gvl on special status
author img

By

Published : Feb 5, 2020, 2:05 PM IST

హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత సర్కారులా వైకాపా మెడకు చుట్టుకుంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనట్లుగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. 'హోదాకు బదులు పథకాలు, ప్రాజెక్టుల ద్వారా రూ.22 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది. కేంద్రానికి ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఉద్దేశం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని జగన్‌కు కూడా తెలుసు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుంది. రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదు. అమరావతిని మార్చడం సరికాదని భాజపా రాజకీయ తీర్మానం చేసింది.' అని జీవీఎల్ తెలిపారు.

హోదాపై రాజకీయం చేయాలని చూస్తే.. జరిగేది అదే: జీవీఎల్

ఇదీ చదవండి: 'రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం ఒప్పుకుంటుంది'

హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత సర్కారులా వైకాపా మెడకు చుట్టుకుంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనట్లుగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. 'హోదాకు బదులు పథకాలు, ప్రాజెక్టుల ద్వారా రూ.22 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది. కేంద్రానికి ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఉద్దేశం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని జగన్‌కు కూడా తెలుసు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుంది. రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదు. అమరావతిని మార్చడం సరికాదని భాజపా రాజకీయ తీర్మానం చేసింది.' అని జీవీఎల్ తెలిపారు.

హోదాపై రాజకీయం చేయాలని చూస్తే.. జరిగేది అదే: జీవీఎల్

ఇదీ చదవండి: 'రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం ఒప్పుకుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.