ETV Bharat / city

సాగునీటి ప్రాజెక్టులకు జర్మనీ సంస్థల సహకారం: మంత్రి అనిల్

మంత్రి అనిల్​తో జర్మన్ కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్​ సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు జర్మనీ సంస్థలు సహకారం అందిస్తున్నాయని మంత్రి చెప్పారు.

author img

By

Published : Mar 22, 2021, 6:53 PM IST

minister anil kumar
minister anil kumar

రాష్ట్రంలో 51 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి.. వివిధ ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో జర్మన్ కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్​తో మంత్రి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో చేపడుతున్న నీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులకు జర్మనీ సంస్థలు సహకారం అందిస్తున్నాయని మంత్రి వివరించారు. ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేపట్టేందుకు జర్మనీ ఆసక్తితో ఉందని కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 51 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి.. వివిధ ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో జర్మన్ కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్​తో మంత్రి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో చేపడుతున్న నీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులకు జర్మనీ సంస్థలు సహకారం అందిస్తున్నాయని మంత్రి వివరించారు. ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేపట్టేందుకు జర్మనీ ఆసక్తితో ఉందని కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రిజిస్ట్రేషన్ ఉండదు.. ఏ రీచ్​ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చు: జి.కె. ద్వివేది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.