ETV Bharat / city

ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు - revenue conference starts from september 17th

మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తమైంది.

పిల్లి సుభాష్ చంద్రబోస్
author img

By

Published : Sep 13, 2019, 3:33 PM IST

ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు గుర్తించేందుకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో సదస్సులు నిర్వహించనుంది. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం 18 వందల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. డెన్మార్క్ లాంటి దేశాల్లో రీసర్వే విధానాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రం నుంచి అధికారులను పంపించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఆలోచన చేయట్లేదనీ.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని వివరించారు.

ఇవీ చదవండి..

ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు గుర్తించేందుకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో సదస్సులు నిర్వహించనుంది. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం 18 వందల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. డెన్మార్క్ లాంటి దేశాల్లో రీసర్వే విధానాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రం నుంచి అధికారులను పంపించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఆలోచన చేయట్లేదనీ.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని వివరించారు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం: హోంమంత్రి సుచరిత

Intro:Ap_Nlr_04_13_Rottela_Panduga_Ministers_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు బారా షహీద్ దర్గాను రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు సందర్శించారు. బారాషహీద్ సమాధులను దర్శించుకున్న మంత్రులు ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వర్ణాల చెరువులో హోంమంత్రి రొట్టె పట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు సహకారంతో అధికారులు ఘనంగా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా హోం మంత్రి కొనియాడారు. గత రెండు రోజులుగా పది లక్షల మంది భక్తులు దర్గాకు వచ్చినట్లు అధికారులు తెలిపారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో జలాశయాలన్ని నిండటంతో ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ప్రస్తుతం వరద జలాలు మరో ఇరవై రోజులపాటు కొనసాగే అవకాశం ఉండటంతో వాటిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. నెల్లూరు తోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేసేలా వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బైట్: సుచరిత, హోం శాఖ మంత్రి.
అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.