ETV Bharat / city

తెలంగాణ: మాస్కులు ధరించని 30మందికి జరిమానా - covid-19 latest news

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. భద్రాద్రి కొత్తగూడం జిల్లా ఇల్లందులో పోలీసులు ప్రజలకు కొవిడ్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించని 30 మందికి జరిమానాలు విధించారు.

fine for 30members who are not wore masks in telnagana
తెలంగాణ: మాస్కులు ధరించని 30మందికి జరిమానా
author img

By

Published : Jun 23, 2020, 9:27 PM IST

తెలంగాణలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పోలీసులు వాహనదారులకు, మాస్కులు లేని వారికి అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని.. సీఐ వేణు చందర్, ఎస్​ఐ రవి సూచించారు.

పలు సెంటర్లలో మాస్కులు ధరించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వెళ్తున్న 30 మందికి జరిమానాలు విధించారు.

తెలంగాణలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పోలీసులు వాహనదారులకు, మాస్కులు లేని వారికి అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని.. సీఐ వేణు చందర్, ఎస్​ఐ రవి సూచించారు.

పలు సెంటర్లలో మాస్కులు ధరించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వెళ్తున్న 30 మందికి జరిమానాలు విధించారు.

ఇవీ చూడండి:

సీఆర్డీఏ కమిషనర్​కు అదనపు బాధ్యతలు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.