ETV Bharat / city

53వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

author img

By

Published : Feb 8, 2020, 11:23 AM IST

53వ రోజూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్షలో రైతులు కూర్చున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐనవోలు, నవులూరు, ఇతర గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వెలగపూడిలో ఇద్దరు యువకుల 151 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. తుళ్లూరులో తాటాకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

farmers protest in amaravathi for capital
farmers protest in amaravathi for capital

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.