ETV Bharat / city

బాలినేని బంధువు కాబట్టే జగన్ మాట్లాడటం లేదా..?: జవహర్ - ex Jawahar minister fiers on ycp

మంత్రి బాలినేని బంధువు కావడం వల్లే సీఎం జగన్ మాట్లాడటం లేదా అని మాజీ మంత్రి జవహర్ నిలదీశారు. ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ex-jawahar-minister
ex-jawahar-minister
author img

By

Published : Jul 18, 2020, 10:45 AM IST

బాలినేని వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందిచటం లేదని మాజీమంత్రి జవహార్ ప్రశ్నించారు. బాలినేని జగన్ బంధువు కాబట్టి మాట్లాడం లేదా అని నిలదీశారు. చెన్నై నుంచి ఆ నిధులు మారిషస్ కు తరలించేందుకు ప్లాన్ చేశారనేది వాస్తవం కాదా అని మండిపడ్డారు. 5 కోట్లకు పైగా డ‌బ్బు చెన్నై పంపుతూ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

బాలినేని వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందిచటం లేదని మాజీమంత్రి జవహార్ ప్రశ్నించారు. బాలినేని జగన్ బంధువు కాబట్టి మాట్లాడం లేదా అని నిలదీశారు. చెన్నై నుంచి ఆ నిధులు మారిషస్ కు తరలించేందుకు ప్లాన్ చేశారనేది వాస్తవం కాదా అని మండిపడ్డారు. 5 కోట్లకు పైగా డ‌బ్బు చెన్నై పంపుతూ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.