ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9Am

author img

By

Published : Jun 17, 2020, 9:00 AM IST

.

9am top news
9Am ప్రధాన వార్తలు
  • రెండు దేశాలు సంయమనం పాటించాలి

భారత్​, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటన, పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు

భారత్​- చైనా మధ్య మే మొదటివారంలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మేజర్ జనరల్​ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిశితంగా పరిశీలిస్తున్నాం

భారత్​-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది అగ్రరాజ్యం అమెరికా. లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన జవాన్లకు సంతాపం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చైనా వ్యూహాలివే

ధవళ వర్ణంలో మెరిసిపోయే హిమాలయాలకు చైనా నెత్తుటి మరకలు అద్దుతోంది. భారత సరిహద్దులోని కీలకమైన భూభాగాలను ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుంగదీస్తున్న రెవెన్యూ లోటు

రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లలో అంచనాలు తలకిందులవుతున్నాయి. రెవెన్యూ లోటు కుంగదీస్తోంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవటం, వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో రెవెన్యూ శాఖకు సవాలు ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అయ్యన్నపై నిర్భయ కేసు

తెదేపా సీనియర్​ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. తనను దూషించారన్న నర్సీపట్నం మున్సిపల్​ కమిషనర్​ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపాలో ఎంపీ కలకలం

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహార సరళిపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వద్ద వారు విలేకర్లతో మాట్లాడారు. ఆయనకు అంత సీన్‌ లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈ వస్తువులు సురక్షితమేనా?

అవసరమైన వస్తువులను సెకండ్​ హ్యాండ్​లో కొందాం అంటే.. అమ్మే వ్యక్తి ద్వారా కరోనా సోకుతుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. అయితే సెకండ్​ హ్యాండ్​ వస్తువులు ఇలాంటి సమయంలో కొనడం మంచిదేనా? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

  • ధోనీపై ఎప్పుడూ ఆధారపడలేదు

మహేంద్ర సింగ్ ధోనీ మీద తాను ఆధారపడ్డానంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​. తానెప్పుడూ మహీపై ఆధారపడలేదని స్పష్టం చేశాడు. ధోనీ మార్గనిర్దేశం మాత్రమే చేశాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెంగ్విన్ తొలిపాట విన్నారా!

హీరోయన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'పెంగ్విన్​' చిత్రం.. ఆన్​లైన్​ వేదికగా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను సోషల్​మీడియాలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్​ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రెండు దేశాలు సంయమనం పాటించాలి

భారత్​, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటన, పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు

భారత్​- చైనా మధ్య మే మొదటివారంలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మేజర్ జనరల్​ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిశితంగా పరిశీలిస్తున్నాం

భారత్​-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది అగ్రరాజ్యం అమెరికా. లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన జవాన్లకు సంతాపం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చైనా వ్యూహాలివే

ధవళ వర్ణంలో మెరిసిపోయే హిమాలయాలకు చైనా నెత్తుటి మరకలు అద్దుతోంది. భారత సరిహద్దులోని కీలకమైన భూభాగాలను ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుంగదీస్తున్న రెవెన్యూ లోటు

రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లలో అంచనాలు తలకిందులవుతున్నాయి. రెవెన్యూ లోటు కుంగదీస్తోంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవటం, వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో రెవెన్యూ శాఖకు సవాలు ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అయ్యన్నపై నిర్భయ కేసు

తెదేపా సీనియర్​ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. తనను దూషించారన్న నర్సీపట్నం మున్సిపల్​ కమిషనర్​ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపాలో ఎంపీ కలకలం

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహార సరళిపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వద్ద వారు విలేకర్లతో మాట్లాడారు. ఆయనకు అంత సీన్‌ లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈ వస్తువులు సురక్షితమేనా?

అవసరమైన వస్తువులను సెకండ్​ హ్యాండ్​లో కొందాం అంటే.. అమ్మే వ్యక్తి ద్వారా కరోనా సోకుతుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. అయితే సెకండ్​ హ్యాండ్​ వస్తువులు ఇలాంటి సమయంలో కొనడం మంచిదేనా? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

  • ధోనీపై ఎప్పుడూ ఆధారపడలేదు

మహేంద్ర సింగ్ ధోనీ మీద తాను ఆధారపడ్డానంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​. తానెప్పుడూ మహీపై ఆధారపడలేదని స్పష్టం చేశాడు. ధోనీ మార్గనిర్దేశం మాత్రమే చేశాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెంగ్విన్ తొలిపాట విన్నారా!

హీరోయన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'పెంగ్విన్​' చిత్రం.. ఆన్​లైన్​ వేదికగా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను సోషల్​మీడియాలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్​ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.