ETV Bharat / city

ఈ నెల 8న.. హైదరాబాద్​లో తాగునీటి సరఫరాకు అంతరాయం

author img

By

Published : Mar 6, 2021, 6:43 AM IST

హైదరాబాద్​లో ఈనెల 8న ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది.

water bundh
హైదరాబాద్​లో తాగునీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ నగరంలో ఈనెల 8న ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది. సంతోశ్​నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్​ఘడ్, యాకుత్​పుర, మహబూబ్​మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్​మెట్, శివం రోడ్, చిలకలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మిరాలం, బీఎన్ రెడ్డి నగర్, ఆటోనగర్, వనస్థలిపురం సరఫరాలో అవాంతరాలు ఏర్పడతాయని పేర్కొంది.

వీటితో పాటు మారుతీనగర్, ఏలుగుట్ట‌, హబ్సిగూడ‌, నాచారం, బోడుప్ప‌ల్, తార్నాక‌, లాలాపేట్, మారేడ్​ప‌ల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాశ్​నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్​నగర్, మైలార్ దేవ్ ప‌ల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ బోజగుట్ట, ఆళ్లబండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్​పేట్ రిజర్వాయర్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు చెప్పారు. నగరంలోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.

హైదరాబాద్ నగరంలో ఈనెల 8న ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది. సంతోశ్​నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్​ఘడ్, యాకుత్​పుర, మహబూబ్​మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్​మెట్, శివం రోడ్, చిలకలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మిరాలం, బీఎన్ రెడ్డి నగర్, ఆటోనగర్, వనస్థలిపురం సరఫరాలో అవాంతరాలు ఏర్పడతాయని పేర్కొంది.

వీటితో పాటు మారుతీనగర్, ఏలుగుట్ట‌, హబ్సిగూడ‌, నాచారం, బోడుప్ప‌ల్, తార్నాక‌, లాలాపేట్, మారేడ్​ప‌ల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాశ్​నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్​నగర్, మైలార్ దేవ్ ప‌ల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ బోజగుట్ట, ఆళ్లబండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్​పేట్ రిజర్వాయర్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు చెప్పారు. నగరంలోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.

ఇదీ చూడండి:

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.