ETV Bharat / city

సచివాలయంలో ఉద్యోగ సంఘాల మధ్య క్యాలెండర్ల వివాదం

author img

By

Published : Jan 18, 2021, 7:09 PM IST

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల మధ్య క్యాలెండర్ల పంపిణీ చిచ్చు రాజేసింది. అమరావతి ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు సచివాలయంలో గోడలకు పోస్టర్లు అంటించడంపై ఏపీ సచివాలయ సంఘం అభ్యంతరం తెలిపింది. ఇష్టానుసారంగా గోడలకు పోస్టర్లు ఎలా అతికిస్తారంటూ ప్రశ్నించింది.

ap secretariat
ap secretariat

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల మధ్య క్యాలెండర్ల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది. అమరావతి ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు సచివాలయంలో గోడలకు పోస్టర్లు అంటించడంపై ఏపీ సచివాలయ సంఘం అభ్యంతరం తెలిపింది. ఇష్టానుసారంగా గోడలకు పోస్టర్లు ఎలా అతికిస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై సెక్రటేరీయేట్ సీఎస్ఓకు ఫిర్యాదు చేసింది. అయితే క్యాలెండర్ల పంపిణీకి అనుమతి తీసుకున్నామని అమరావతి ఐకాస వెల్లడించింది. తమ క్యాలెండర్లను ఏపీ సచివాలయ సంఘం బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది. విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

ఇదీ చదవండి

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల మధ్య క్యాలెండర్ల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది. అమరావతి ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు సచివాలయంలో గోడలకు పోస్టర్లు అంటించడంపై ఏపీ సచివాలయ సంఘం అభ్యంతరం తెలిపింది. ఇష్టానుసారంగా గోడలకు పోస్టర్లు ఎలా అతికిస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై సెక్రటేరీయేట్ సీఎస్ఓకు ఫిర్యాదు చేసింది. అయితే క్యాలెండర్ల పంపిణీకి అనుమతి తీసుకున్నామని అమరావతి ఐకాస వెల్లడించింది. తమ క్యాలెండర్లను ఏపీ సచివాలయ సంఘం బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది. విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

ఇదీ చదవండి

'ఎవరు కాపాడుతారు నిన్ను?'... నెల్లూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.