తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తీ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు(dhulipalla Narendra daughter complains at Hyderabad ccs police) చేశారు. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి.. సామాజిక మాధ్యమాల్లో తమ కుటుంబసభ్యులు, మహిళల పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ.. ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..