ETV Bharat / city

కేంద్ర పద్దుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: రాఘవులు - కేంద్ర బడ్జెట్​పై రాఘవులు స్పందన

కేంద్ర పద్దుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

bv raghavulu comments on  budget
కేంద్ర పద్దుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న బీవీ రాఘవులు
author img

By

Published : Feb 4, 2020, 11:55 PM IST

కేంద్ర పద్దుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న బీవీ రాఘవులు

కేంద్ర బడ్జెట్‌ దేశ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విధంగా బడ్జెట్‌లో అంశాలు లేవని చెప్పారు. ఇది ప్రజా, దేశ వ్యతిరేక బడ్జెట్‌గా రాఘవులు అభివర్ణించారు. కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గాంధీ కృషి వెలకట్టలేనిది

భాజపా ఎంపీ అనంతకుమార్..​ గాంధీపై చేసిన విమర్శలను రాఘవులు తప్పుపట్టారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. నిరసనకారులను కాల్చి చంపాలన్న భాజపా నేతల వ్యాఖ్యలనూ ఖండించారు. సీఏఏకి వ్యతిరేకంగా ఇంటింటి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 16 నుంచి 23 వరకు కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ఇవీచూడండి: పార్లమెంట్​: లోక్​సభలో 'హెగ్డే' దుమారం- కాంగ్రెస్ వాకౌట్​

కేంద్ర పద్దుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న బీవీ రాఘవులు

కేంద్ర బడ్జెట్‌ దేశ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విధంగా బడ్జెట్‌లో అంశాలు లేవని చెప్పారు. ఇది ప్రజా, దేశ వ్యతిరేక బడ్జెట్‌గా రాఘవులు అభివర్ణించారు. కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గాంధీ కృషి వెలకట్టలేనిది

భాజపా ఎంపీ అనంతకుమార్..​ గాంధీపై చేసిన విమర్శలను రాఘవులు తప్పుపట్టారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. నిరసనకారులను కాల్చి చంపాలన్న భాజపా నేతల వ్యాఖ్యలనూ ఖండించారు. సీఏఏకి వ్యతిరేకంగా ఇంటింటి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 16 నుంచి 23 వరకు కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ఇవీచూడండి: పార్లమెంట్​: లోక్​సభలో 'హెగ్డే' దుమారం- కాంగ్రెస్ వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.