ETV Bharat / city

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్యాకేజీ పెంచాలి: సీపీఐ

author img

By

Published : Mar 25, 2020, 11:40 AM IST

కరోనా వ్యాధి నిరోధానికి ప్రధాని మోదీ ప్రకటించిన రూ.15 వేల కోట్ల ప్యాకేజీని ఇంకా పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ సూచించారు. సమస్యను సమర్థంగా ఎదుర్కొవాలంటే ఈ నిధులు సరిపోవని అభిప్రాయపడ్డారు.

cpi ramakrishna
సీపీఐ నేత రామకృష్ణ

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వైరస్ నియంత్రణకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంపై స్పందించారు. కూలీలు, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఇది గడ్డుకాలమని అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రకటించిన రూ.15 వేల కోట్లు ప్యాకేజీ ఏమాత్రం ప్రజల అవసరాలు తీర్చేందుకు సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సైతం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వైరస్ నియంత్రణకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంపై స్పందించారు. కూలీలు, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఇది గడ్డుకాలమని అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రకటించిన రూ.15 వేల కోట్లు ప్యాకేజీ ఏమాత్రం ప్రజల అవసరాలు తీర్చేందుకు సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సైతం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

కరోనా పేరు చెప్పి.. కన్నతల్లినే వదిలించుకున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.