ETV Bharat / city

సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ - latest news on kia car industry

సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కియా పరిశ్రమ తరలింపు కథనాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

cpi rama krishn wrot e letter to cm jagan on kia car industry
కియా పరిశ్రమలపై సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ
author img

By

Published : Feb 13, 2020, 1:09 PM IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కియా కార్ల పరిశ్రమ తరలింపు కథనాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పరిశ్రమపై ఇప్పటికే రూ.13,500 కోట్లు పెట్టుబడి పెట్టారని లేఖలో వివరించారు. వేలమంది ఉపాధి పొందుతున్నారని... 30 వేల కార్లు ఉత్పత్తయ్యాయని తెలిపారు. కియా పరిశ్రమ తరలిపోతుందనే కథనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కియా కార్ల పరిశ్రమ తరలింపు కథనాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పరిశ్రమపై ఇప్పటికే రూ.13,500 కోట్లు పెట్టుబడి పెట్టారని లేఖలో వివరించారు. వేలమంది ఉపాధి పొందుతున్నారని... 30 వేల కార్లు ఉత్పత్తయ్యాయని తెలిపారు. కియా పరిశ్రమ తరలిపోతుందనే కథనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'సెలక్ట్ కమిటీ' విషయంలో మండలి కార్యదర్శిపై ఛైర్మన్ షరీఫ్‌ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.