వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో రోహిత్రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. వారిలో కొందరూ కోలుకుని...పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇదీ చూడండి :