ETV Bharat / city

రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Apr 8, 2020, 5:35 PM IST

Updated : Apr 8, 2020, 8:09 PM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరింది. ఇవాళ మరో 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు, అనంతపురం జిల్లాలో 7, గుంటూరు జిల్లాలో 8, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదు కాగా... కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. ఆరుగురు కోలుకున్నారు.

corona positive  cases in ap
corona positive cases in ap
corona positive  cases in ap
రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు

.

corona positive  cases in ap
రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు

.

Last Updated : Apr 8, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.