ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,063 కరోనా కేసులు, 11 మరణాలు

author img

By

Published : Aug 17, 2021, 5:32 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1,063 కొవిడ్​ కేసులు నమోదవగా.. ఈ మహమ్మారి కారణంగా 11మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించగా.. అనంతపురంలో ఒకరు మృతి చెందారు.

కరోనా కేసులు
AP Corona Cases

రాష్ట్రంలో కొత్తగా 1,063 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 59,198 మంది నమూనాలు పరీక్షించగా 1,063 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,929 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా.. చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. అనంతపురం​లో ఒక్కరు మృతి చెందారు.

రాష్ట్రంలో కొత్తగా 1,063 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 59,198 మంది నమూనాలు పరీక్షించగా 1,063 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,929 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా.. చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. అనంతపురం​లో ఒక్కరు మృతి చెందారు.

ఇదీ చదవండీ.. కావలి గ్రామీణ పీఎస్​లో 9 మందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.