ETV Bharat / city

AP CORONA నిలకడగా కేసులు...కొత్తగా 320 మందికి పాజిటివ్

author img

By

Published : Nov 7, 2021, 6:13 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఐదుగురు మరణించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ
రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ
రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,768 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 320మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 5 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 425మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,458 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ
రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,768 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 320మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 5 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 425మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,458 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.