ETV Bharat / city

ఐఆర్ఎస్ అధికారి రిలీవ్​లో సస్పెండైన జయరాం, అచ్చయ్యలకు ఊరట

author img

By

Published : Aug 28, 2020, 10:04 AM IST

ఐఆర్​ఎస్​ అధికారి వెంకయ్య చౌదరి రిలీవ్ విషయంలో సస్పెండైన ఏఎస్​ జయరాం, ఎస్​వో అచ్చయ్యలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకుంది. జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి శశిభూషణ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

consolation to jayaram and achayya in an irs officer relievw case
ఐఆర్ఎస్ అధికారి రిలీవ్​లో సస్పెండైన జయరాం, అచ్చయ్యలకు ఊరట

ఐఆర్​ఎస్​ అధికారి వెంకయ్య చౌదరి రిలీవ్ విషయంలో సస్పెండైన ఏఎస్ జయరాం, ఎస్​వో అచ్చయ్యకు ఊరట లభించింది. జయరాం, అచ్చయ్యలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించింది. వెంకయ్య చౌదరిని జయరాం, అచ్చయ్యలు ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేయలేదని జీఏడీ సర్వీసెస్​ కార్యదర్శి శశిభూషణ్​ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 20 రోజుల సస్పెన్షన్‌ కాలాన్ని ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఐఆర్​ఎస్​ అధికారి వెంకయ్య చౌదరి రిలీవ్ విషయంలో సస్పెండైన ఏఎస్ జయరాం, ఎస్​వో అచ్చయ్యకు ఊరట లభించింది. జయరాం, అచ్చయ్యలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించింది. వెంకయ్య చౌదరిని జయరాం, అచ్చయ్యలు ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేయలేదని జీఏడీ సర్వీసెస్​ కార్యదర్శి శశిభూషణ్​ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 20 రోజుల సస్పెన్షన్‌ కాలాన్ని ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి:

రాజధాని రైతుల పిటిషన్​పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.