ETV Bharat / city

నేడు గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్​

author img

By

Published : Nov 13, 2020, 4:12 AM IST

ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్​ భవన్​లో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

cm jagan to meet governor
cm jagan to meet governor

సీఎం జగన్ ఇవాళ ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలవనున్నారు. దీపావళి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ముఖ్యమంత్రి విజయవాడలోని రాజ్​భవన్​కు వెళ్తునట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. గవర్నర్​తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, న్యాయస్థానంలో కేసులు తదితర విషయాలపైనా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి

సీఎం జగన్ ఇవాళ ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలవనున్నారు. దీపావళి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ముఖ్యమంత్రి విజయవాడలోని రాజ్​భవన్​కు వెళ్తునట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. గవర్నర్​తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, న్యాయస్థానంలో కేసులు తదితర విషయాలపైనా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం... ఉత్తర్వులు జారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.