ETV Bharat / city

'ఫిబ్రవరికి నాడు-నేడు తొలి దశ పనులు పూర్తవ్వాలి' - cm jagan latest news

ఫిబ్రవరి నాటికి పాఠశాలల్లో నాడు-నేడు తొలి దశ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే జగనన్న గోరుముద్ద తరహాలో వసతి గృహాల్లోనూ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని సూచించారు.

CM JAGAN
CM JAGAN
author img

By

Published : Nov 9, 2020, 7:40 PM IST

ఫిబ్రవరి నాటికి పాఠశాలల్లో నాడు-నేడు తొలి దశ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండో దశలో వసతి గృహాల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం నాడు-నేడు (మనబడి)పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

నాడు-నేడు మనబడిలో మొత్తం 10 రకాల పనులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు-నేడు పనుల పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. జగనన్న గోరుముద్ద తరహాలో వసతి గృహాల్లోనూ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని ఆదేశించారు.

ఫిబ్రవరి నాటికి పాఠశాలల్లో నాడు-నేడు తొలి దశ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండో దశలో వసతి గృహాల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం నాడు-నేడు (మనబడి)పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

నాడు-నేడు మనబడిలో మొత్తం 10 రకాల పనులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు-నేడు పనుల పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. జగనన్న గోరుముద్ద తరహాలో వసతి గృహాల్లోనూ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

పాఠశాల ఆటోలో ముగ్గురు... బస్సుల్లో సీటుకొకరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.