పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి జగన్.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు.
పీఎస్ఎల్వీ -సి47 కార్టోశాట్-3 విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత వెనక ఉన్న ప్రతి ఇస్రో సభ్యుడిని అభినందించారు. దేశ ప్రగతిని కార్టోశాట్-3 విజయం ద్వారా చాటడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి..