ETV Bharat / city

రేపు మదనపల్లెకి సీజేఐ జస్టిస్ బోబ్డే రాక

author img

By

Published : Apr 16, 2021, 9:19 PM IST

రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే చిత్తూరు జిల్లాకు రానున్నారు. సత్సంగ్ ఫౌండేషన్​ను సందర్శించనున్నారు. ఆదివారం తిరిగి బెంగళూరుకు బయల్దేరనున్నారు.

cji bobde
రేపు మదనపల్లెకి సీజేఐ రాక
cji bobde to visit madanapalle
హెలిప్యాడ్​ ఏర్పాట్లు

శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే చిత్తూరు జిల్లా మదనపల్లెకు రానున్నారు. జస్టిస్ బోబ్డే సత్సంగ్ ఫౌండేషన్​ సందర్శనకు రానున్న నేపథ్యంలో మదనపల్లి పట్టణ శివారు ప్రాంతంలో రెవెన్యూ అధికారులు హెలిప్యాడ్​ను సిద్ధం చేశారు. శనివారం రాత్రి మదనపల్లెలోనే బస చేయనున్న సీజేఐ.. ఆదివారం బెంగళూరుకు బయల్దేరనున్నారు.

cji bobde to visit madanapalle
హెలిప్యాడ్​ ఏర్పాట్లు

శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే చిత్తూరు జిల్లా మదనపల్లెకు రానున్నారు. జస్టిస్ బోబ్డే సత్సంగ్ ఫౌండేషన్​ సందర్శనకు రానున్న నేపథ్యంలో మదనపల్లి పట్టణ శివారు ప్రాంతంలో రెవెన్యూ అధికారులు హెలిప్యాడ్​ను సిద్ధం చేశారు. శనివారం రాత్రి మదనపల్లెలోనే బస చేయనున్న సీజేఐ.. ఆదివారం బెంగళూరుకు బయల్దేరనున్నారు.

ఇదీ చదవండి

'మిమ్మల్ని బరువులు మోయమనటం లేదు..కూర్చుని పని చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.