ETV Bharat / city

ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెరిగాయి: చంద్రబాబు

author img

By

Published : Jul 13, 2020, 2:30 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తమకేదైనా ఆపద వస్తే ఆదుకుంటామన్న భరోసాను ప్రభుత్వం ప్రజల్లో నింపలేకపోయిందని విమర్శించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెరిగాయి: చంద్రబాబు
ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెరిగాయి: చంద్రబాబు

babu comments
చంద్రబాబు ట్వీట్​

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో పరిస్థితులు.... ప్రజల్లో అభద్రతా భావం పెంచేలా ఉన్నాయన్న చంద్రబాబు..... ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రోగుల పేరు చెప్పి... అవినీతికి పాల్పడుతున్నారా

అని చంద్రబాబు నిలదీశారు. అక్షయ లాంటి సంస్థలతో కలసి... అన్న క్యాంటీన్లను ఎంతో ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాకుండా..... చేతల్లో చూపాలని హితవు పలికారు.

babu comments
చంద్రబాబు ట్వీట్​

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో పరిస్థితులు.... ప్రజల్లో అభద్రతా భావం పెంచేలా ఉన్నాయన్న చంద్రబాబు..... ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రోగుల పేరు చెప్పి... అవినీతికి పాల్పడుతున్నారా

అని చంద్రబాబు నిలదీశారు. అక్షయ లాంటి సంస్థలతో కలసి... అన్న క్యాంటీన్లను ఎంతో ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాకుండా..... చేతల్లో చూపాలని హితవు పలికారు.

ఇదీ చూడండి..

'కరోనా పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించండి'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.