ETV Bharat / city

న్యాయవాదులూ... ఆందోళన విరమించండి: హైకోర్టు సీజే

author img

By

Published : Oct 23, 2019, 11:52 PM IST

ఆందోళన విరమించి న్యాయవాదులు విధులకు హాజరు కావాలని హైకోర్టు సీజే జస్టిస్. జే కే మహేశ్వరి సూచించారు.

ap highcourt chief justice appel to lawyers withdraw protests in state


న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే కే మహేశ్వరి సూచించారు. న్యాయవాదులు, జడ్జిలు, బార్ కౌన్సిల్ సభ్యులతో సీజే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైకోర్టు విషయంలో న్యాయవాదులు న్యాయ పరిష్కారం చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తరలింపు కోరుతూ గత నెల 9 నుంచి లాయర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

న్యాయవాదులు ఆందోళన విరమించండి: హైకోర్టు సీజే జస్టిస్. మహేశ్వరి

ఇదీ చదవండి: 'కేసులున్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?'


న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే కే మహేశ్వరి సూచించారు. న్యాయవాదులు, జడ్జిలు, బార్ కౌన్సిల్ సభ్యులతో సీజే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైకోర్టు విషయంలో న్యాయవాదులు న్యాయ పరిష్కారం చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తరలింపు కోరుతూ గత నెల 9 నుంచి లాయర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

న్యాయవాదులు ఆందోళన విరమించండి: హైకోర్టు సీజే జస్టిస్. మహేశ్వరి

ఇదీ చదవండి: 'కేసులున్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?'

Intro:Body:

cc


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.