ETV Bharat / city

మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ వాయిదా

author img

By

Published : May 19, 2020, 1:36 PM IST

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై విచారణ చేపట్టిన హైకోర్టు...తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ap high court
ap high court

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మద్యం కొనుగోలుదారులు భౌతికదూరం పాటించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనివల్ల కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించే వైన్ షాపులకు అనుమతిచ్చామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే ఇదే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మద్యం కొనుగోలుదారులు భౌతికదూరం పాటించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనివల్ల కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించే వైన్ షాపులకు అనుమతిచ్చామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే ఇదే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.