ETV Bharat / city

ఏప్రిల్ 13న వాలంటీర్లకు సత్కారం

author img

By

Published : Mar 16, 2021, 3:43 PM IST

వాలంటీర్లకు సత్కార కార్యక్రమంపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 13న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ap govt
ap govt

ఏప్రిల్‌ 13న వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరిస్తామని పేర్కొంది. ఏప్రిల్‌ 16వ తేదీన రైతుల ఖాతాల్లో వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, ఏప్రిల్‌ 20న డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.

ఇదీ చదవండి

ఏప్రిల్‌ 13న వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరిస్తామని పేర్కొంది. ఏప్రిల్‌ 16వ తేదీన రైతుల ఖాతాల్లో వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, ఏప్రిల్‌ 20న డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.

ఇదీ చదవండి

అమానుషం: నడిరోడ్డుపై భార్య, అత్త హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.