ETV Bharat / city

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ - latest news in ap

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీ
author img

By

Published : Jan 27, 2021, 10:52 PM IST

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తా నియమించింది. గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తించనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్ నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొంది. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​గా జి. ఎస్. నవీన్ కుమార్​ని నియమించారు.

ias transfers in ap
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తా నియమించింది. గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తించనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్ నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొంది. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​గా జి. ఎస్. నవీన్ కుమార్​ని నియమించారు.

ias transfers in ap
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఇదీ చదవండి

జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.