ETV Bharat / city

ఈనెల 21 నుంచి భూముల రీసర్వే.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Dec 1, 2020, 7:50 PM IST

ఈనెల 21 నుంచి భూముల రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

resurvey of lands in state
resurvey of lands in state

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 21 తేదీ నుంచి ఈ భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షా పథకం పేరిట రీసర్వే చేయనుందని ప్రభుత్వం తెలిపింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 927 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 21 తేదీ నుంచి ఈ భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షా పథకం పేరిట రీసర్వే చేయనుందని ప్రభుత్వం తెలిపింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 927 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కష్టం... హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.