ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు...ఒకరు మృతి

author img

By

Published : May 12, 2020, 12:23 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 33 కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరింది. ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

another-33-corona-possitive-cases-conformed-in-ap
another-33-corona-possitive-cases-conformed-in-ap

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2051కు చేరింది. చిత్తూరు జిల్లాలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు రాగా... కర్నూలులో 9, నెల్లూరులో 9 నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడిచింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 949 మంది చికిత్స పొందుతుండగా...కొత్తగా 58 మంది డిశ్చార్జ్ అయ్యారు.

corona possitive cases
హైల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2051కు చేరింది. చిత్తూరు జిల్లాలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు రాగా... కర్నూలులో 9, నెల్లూరులో 9 నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడిచింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 949 మంది చికిత్స పొందుతుండగా...కొత్తగా 58 మంది డిశ్చార్జ్ అయ్యారు.

corona possitive cases
హైల్త్ బులెటిన్

ఇదీ చదవండి :

శాసన ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఎదురు చూస్తాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.