- దేవభూమిలో ప్రళయం- 170 మంది గల్లంతు!
ఉత్తరాఖండ్లో మరోసారి జలప్రళయం సంభవించింది. నందాదేవి హిమానీనదంలో ఒక భాగం కట్టలు తెంచుకోవడం వల్ల రిషి గంగా, ధౌలి గంగా నదులకు ఆకస్మిక వరదలు సంభవించాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఉత్తరాఖండ్లో ప్రళయం- సహాయక చర్యలకు ఆటంకం
దేవభూమి ఉత్తరాఖండ్లో జల విలయం బీభత్సం సృష్టించింది. అది జరిగిన కొద్ది గంటలకే ధౌలి గంగ నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్..విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
రాష్ట్రంలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం 2 వేల736 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం..మెుదలైన ప్రలోభాల పర్వం
పల్లె పోరులో బెదిరంపుల పర్వం కొనసాగుతుంది. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కొందరు అభ్యర్థులు..ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని..బెదిరిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఉద్యోగుల రక్షణకు ఎస్ఈసీ మార్గదర్శకాలు
పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల రక్షణకు...ఎస్ఈసీ కట్టుబడి ఉందని నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల రక్షణ కోసం..మార్గదర్శకాలను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బొగ్గు విద్యుత్ కేంద్రాలతో ఆరోగ్యానికి 'థర్మల్' కాటు
బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విడుదలయ్యే కాలుష్యంతో పర్యావరణం, మానవజాతికి పెనుముప్పు పొంచి ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చకచకా అందరికీ అందాలి కరోనా టీకా!
ప్రపంచ దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారికి టీకా రావడం వల్ల.. ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే.. అమెరికా, ఐరోపాల్లో మళ్లీ మరణ మృదంగం మోగిస్తోంగి కొవిడ్. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- డ్రాగన్ సం'గ్రామ'సన్నాహం- కుట్రలకు కొత్త దారులు
భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న చైనా ఆక్రమిత టిబెట్ భూభాగంలో డ్రాగన్ దేశం శరవేగంగా గ్రామాలను నిర్మిస్తోంది. ఇటీవల వాస్తవాధీన రేఖ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్లో మరో షియోవోకాంగ్ గ్రామాన్ని నిర్మించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'పంత్.. ఇంకాస్త జాగ్రత్తగా ఆడాలి'
బ్యాట్ పడితే షాట్స్తో అలరించే పంత్.. ఏ సందర్భాల్లో షాట్స్ ఆడాలి, ఎప్పుడు డిఫెన్స్ అడాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరముందని సూచించాడు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ పుజారా.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నాగ చైతన్య-పూజా హెగ్డే జోడీ మరోసారి!
అక్కినేని హీరో నాగ చైతన్య మరోసారి పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు 'ఒక లైలా కోసం' చిత్రం కోసం పని చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి