ETV Bharat / city

కొవిడ్‌ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: వైద్యారోగ్యశాఖ

author img

By

Published : Apr 20, 2021, 3:26 PM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది.

corona pandemic in Andhra Pradesh
corona pandemic in Andhra Pradesh

కొవిడ్‌ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దైవ కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం తెలిపింది. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరింది.

కొవిడ్‌ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దైవ కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం తెలిపింది. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.