ETV Bharat / city

386వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ధర్నా

author img

By

Published : Jan 6, 2021, 8:15 PM IST

అమరావతి రైతుల ఆందోళనలు 386వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రజాగాయకులు పాటలు పాడారు.

Amravati farmers' dharna reaches 386th day
386వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ధర్నా

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మహిళలు, రైతులు 386వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, పెదపరిమిలో నిరసనలు చేపట్టారు. దీక్షా శిబిరాల వద్ద అమరావతికి మద్దతుగా వారు నినాదాలు చేశారు.

అమరావతి ఉద్యమానికి కువైట్ నుంచి జ్యోత్స్న లక్షా నలభై వేల రూపాయలను అందించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రజగాయకులు రమణ ఉద్యమ గీతాలను ఆలపించారు. మహిళలతోనూ పాడించారు.

ఇదీ చూడండి. చలిలోనూ.. ఆధార్ కోసం క్యూలైన్​లో పడిగాపులు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మహిళలు, రైతులు 386వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, పెదపరిమిలో నిరసనలు చేపట్టారు. దీక్షా శిబిరాల వద్ద అమరావతికి మద్దతుగా వారు నినాదాలు చేశారు.

అమరావతి ఉద్యమానికి కువైట్ నుంచి జ్యోత్స్న లక్షా నలభై వేల రూపాయలను అందించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రజగాయకులు రమణ ఉద్యమ గీతాలను ఆలపించారు. మహిళలతోనూ పాడించారు.

ఇదీ చూడండి. చలిలోనూ.. ఆధార్ కోసం క్యూలైన్​లో పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.