ETV Bharat / city

amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం

author img

By

Published : Nov 23, 2021, 9:56 AM IST

amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం అందించారు. మహాపాదయాత్రకు వచ్చిన చందాల నుంచి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు.

వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం
వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం

amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం అందించారు. మహాపాదయాత్రకు వచ్చిన చందాల నుంచి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు 5 లక్షల చొప్పున నగదును మూడు జిల్లాల కలెక్టర్లకు విరాళంగా అందజేయాలని రైతుల నిర్ణయించారు. రైతుల బాధ రైతులకే తెలుసంటూ రాజధాని రైతులు ఈ విరాళం ప్రకటించారు.

amaravati farmers donate: వరద బాధిత జిల్లాలకు అమరావతి రైతుల విరాళం అందించారు. మహాపాదయాత్రకు వచ్చిన చందాల నుంచి 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు 5 లక్షల చొప్పున నగదును మూడు జిల్లాల కలెక్టర్లకు విరాళంగా అందజేయాలని రైతుల నిర్ణయించారు. రైతుల బాధ రైతులకే తెలుసంటూ రాజధాని రైతులు ఈ విరాళం ప్రకటించారు.

ఇదీ చదవండి: భార్యకు ప్రేమతో.. అచ్చం తాజ్​మహల్ లాంటి ఇల్లు కానుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.