రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన జరిగి ఏళ్లు గడిచినా అభివృద్ధి మాత్రం జరగలేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం రైతులందరూ ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీల నేతలను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను కలిసి.. రాజధాని కోసం పార్లమెంటులో తమ గొంతును వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా.. అవకాశం లభించడం లేదని రైతులు తెలిపారు.
ఇదీ చదవండి: