ETV Bharat / city

త్వరలో 'విత్తన గ్రామం': మంత్రి కన్నబాబు

author img

By

Published : Oct 30, 2020, 10:02 AM IST

రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా 'విత్తన గ్రామం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

Agriculture Minister Kursala Kannababu
మంత్రి కన్నబాబు

రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా 'విత్తన గ్రామం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వేను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 2020-21 సంవత్సర వ్యవసాయ పంచాంగాన్ని వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా 'విత్తన గ్రామం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వేను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 2020-21 సంవత్సర వ్యవసాయ పంచాంగాన్ని వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

ఏడాదిన్నరగా 'సాగు'తున్న సాగునీటి ప్రాజెక్టులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.