ETV Bharat / city

తెలంగాణ : వృద్ధుడి ప్రాణాలు తీసిన భూ వివాదం

author img

By

Published : Oct 19, 2020, 9:08 PM IST

భూ వివాదం వృద్ధుడి ప్రాణాలు బలి తీసుకున్న ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది. వృద్ధుడిని ఓ వ్యక్తి కర్రతో దారుణంగా కొట్టి ప్రాణం తీశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

a-old-man-murdered-by-neighbor-in-kamareddy-district
వృద్ధుడి ప్రాణాలు తీసిన భూ వివాదం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కర్రె రాం కిష్టయ్య(65) అనే వృద్ధుడిని కర్రె రాజయ్య అనే వ్యక్తి కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా... కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిష్టయ్య శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కొంతకాలంగా కిష్టయ్య, రాజయ్యకు మధ్య భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కర్రె రాం కిష్టయ్య(65) అనే వృద్ధుడిని కర్రె రాజయ్య అనే వ్యక్తి కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా... కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిష్టయ్య శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కొంతకాలంగా కిష్టయ్య, రాజయ్యకు మధ్య భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేకంగా తాగునీటి కేటాయింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.