ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు

author img

By

Published : Dec 7, 2020, 10:37 AM IST

తెలంగాణలో మరో 517 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మెుత్తం 7వేల 778 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

517-new-corona-cases-newly-in-telangana
తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 102 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. కొవిడ్​ బారినపడి మరో ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు 1,474 మంది మృతిచెందారు.

కరోనా నుంచి తాజాగా మరో 862 మంది కోలుకున్నారు. మొత్తం 2,64,600 మంది బాధితులు కొవిడ్​ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,778 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,803 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 102 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. కొవిడ్​ బారినపడి మరో ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు 1,474 మంది మృతిచెందారు.

కరోనా నుంచి తాజాగా మరో 862 మంది కోలుకున్నారు. మొత్తం 2,64,600 మంది బాధితులు కొవిడ్​ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,778 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,803 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇవీచూడండి:

ఏలూరులోనూ విశాఖ తరహా విషాద పరిస్థితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.