ETV Bharat / city

'ముఖ్యమంత్రి గారూ... మా ఉసురు పోసుకోవద్దు..!' - tullur farmers 16th day agitaitons news

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 16 రోజులుగా ఇళ్లు విడిచి నిరసనలు తెలుపుతున్న తమను మంత్రులు పెయిడ్​ ఆర్టిస్టులంటూ అవమానించడంపై తుళ్లూరు అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాత్యులు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. తమ కన్నీటి ఉసురు పోసుకోవద్దని ముఖ్యమంత్రి జగన్​కు సూచించారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకోకుంటే నిరసన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను అమరావతి పరిధిలోని తుళ్లూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

'ముఖ్యమంత్రి గారూ... మా ఉసురు పోసుకోవద్దు..!'
'ముఖ్యమంత్రి గారూ... మా ఉసురు పోసుకోవద్దు..!'
author img

By

Published : Jan 2, 2020, 12:18 PM IST

తుళ్లూరులో వరుసగా 16వ రోజు అన్నదాతల ఆందోళనలు

తుళ్లూరులో వరుసగా 16వ రోజు అన్నదాతల ఆందోళనలు

ఇదీ చూడండి:

నా కోసం కాదు.. రాష్ట్రం కోసమే అమరావతి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.